ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – యూదుల పట్ల అల్లాహ్ ఆగ్రహించినాడని తెలియజేస్తున్నారు; ఎందుకంటే వారు సత్యాన్ని ఎరిగి కూడా దానిపై ఆచరించలేదు. మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన ప్రజలు, ఎందుకంటే తాము ఆచరించే విషయాల పట్ల సరియైన ఙ్ఞానము లేకుండానే వాటిని వారు ఆచరిస్తున్నారు.