మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యూదుల మరియు క్రైస్తవుల కు చెందిన ఈ ఆయత్ పఠించి"వారు తమ పండితులను,సన్యాసులను ప్రభువుగా మలుచుకున్నారు,వీరు ప్రజల కొరకు చట్టాలను మలిచేవారు,షరీఅతుకు వ్యతిరేఖంగా అవి ఉండేవి,ప్రజలు వారికి విధేయత చూపేవారు-అన్న విషయాలు చెప్పినప్పుడు సహాబీ విన్నారు కానీ అర్ధం ఆయనకు చేసుకోవడం క్లిష్టమైంది,ఆయన ఆరాధన అంటే సజ్దాలు మొ ”చేయడం వరకే పరిమితం అనుకున్నారు,కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు సహాబీకి కలిగిన సంశయాన్ని దూరంచేస్తూ– పండితుల మరియు సన్యాసుల ఆరాధన అర్ధఏమిటంటే ‘ అల్లాహ్ మరియు దైవప్రవక్త ఆదేశాలకు వ్యతిరేఖంగా హలాలు ను హరాము గా హరామును హలాలు గా ప్రకటించడంలో వారి కి విధేయత చూపడం.