ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: హిజ్రీ రెండవ సంవత్సరంలో జరిగిన బదర్ యుద్ధంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి పోరాడిన లేదా హిజ్రీ ఆరవ సంవత్సరంలో రిద్వాన్ ప్రతిజ్ఞతో కూడిన హుదైబియా ఒప్పందంలో పాల్గొన్న ఎవరైనా నరకంలో ప్రవేశించరని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.