ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులకు ఒక ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన(స) సిఫార్సు చేసిన విషయాలలో ప్రజల భయం, భీతి మరియు వారి శక్తి ఒక ముస్లిం సత్యాన్ని చూసి ఉన్నా లేదా సత్యమేమితో అతనికి తెలిసినా సత్యాన్ని మాట్లాడకుండా లేదా ఆజ్ఞాపించకుండా, అవి అతనికి నిరోధము కారాదని అన్నారు.