ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ దర్ అల్-గిఫారి (రదియల్లాహు అన్హు)ని ఉడకబెట్టిన పులుసు వండేటప్పుడు, దానిలో నీటిని (నీటి శాతాన్ని) మరియు దాని నిల్వను పెంచాలని మరియు అతను తన పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు దానితో వారిని పరామర్శించాలని ఉద్బోధించినారు.