ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక మానవుడికి బంగారంతో నిండిన లోయ ఉంటే, అతనిలో సహజంగా ఉండే దురాశ కారణంగా, అతను మరో రెండు లోయలు కావాలని కోరుకుంటాడు. అతను చనిపోయే వరకు మరియు అతని కడుపు అతని సమాధి దుమ్ముతో నిండిపోయే వరకు ఈ ప్రపంచం కోసం దురాశ పడుతూనే ఉంటాడు.